రాజకీయాల్లో గంభీరంగా కనిపించే హరీశ్రావు.. ఓ చిన్నారి కథవిని.. కన్నీరు పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై హరీశ్రావు శనివారం సిద్దిపేటలో ‘భద్రంగా ఉండాల�
విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని జీవిత పాఠాలు కూడా నేర్పించాలని నాడు మహాత్మాగాంధీ సూచించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. జీవితంలో తల్లిదండ్రులు, గురువులు, మనం చదివిన పాఠశాల�
ఓ గ్రామంలోని రైతుకు పాటలు పాడుతూ భజనలు చేయడమంటే చాలా ఇష్టం. అయితే అతనెప్పుడూ ఊళ్లో జరిగే భజనల్లో పాల్గొనే వాడు కాదు. గ్రామస్తులు ఎవరైనా భజన చేస్తూ ఉంటే దూరంగా నిల్చుని వింటూ ఆనందించే వాడు.