గోదావరిఖని జీవిత బీమా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ హాజరై సుమారు 200 మంది ఎస్ఐసీ ఉద్యోగులు, సిబ్బ�
ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని ఎల్ఐసీ బ్రాంచ్- 1 ఆఫీస్ వద్ద క్లాస్ వన్ ఆఫీసర్స్ బుధవారం గంట సేపు సమ్మెను నిర్వహించారు.
అదానీ అక్రమాలపై విచారణ చేపట్టాలని సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లాకేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.