విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రుద్రంపూర్ హెచ్ఎం బి. బాలాజీ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల�
టీచర్ల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,876 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత �