మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు �
రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొ