బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు కేబినెట్ హోదా తరహా సౌకర్యాలు కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ మంత్రి మాదిరిగా జీతభత్యాలు, ప్రభుత్వ వాహనం, అధికార నివాసం వంటి సౌకర్యాల�
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ఉదంతం, వివాదాస్పద వ్యవసాయ బిల్లుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు కాంగ్రెస్ మినహా ఎనిమిది విపక్ష పార్టీలు లేఖ రాశాయి. రాజ్యాంగ �
అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. గతకొన్నాళ్లుగా ఆయన లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్క�
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి కేరళ సీఎం పినరయి విజయన్కు సోమవారం ఒక లేఖ రాశారు, కాసరాగోడ్ జిల్లాలోని మంజేశ్వర్లో కన్నడ పేర్లు ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళ�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం లేఖ రాశారు. తన స్థానంలో పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో ఎల్జేపీ నేతగా ప్రకటి�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి 12 విపక్ష పార్టీలు సంయుక్తంగా లేఖాస్త్రం సంధించాయి. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు 9 డిమాండ్లను ప్రస్తావించాయి. ఉద్యోగం లేని వారికి నెలకు ఆరు వేల�
లక్నో: కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్ యూపీలో కరోనా పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఘాటైన లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహించే బరేలీ నియోజకవర్గంలో ఆక్సిజన్ కు కొరత ఉందని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికర�