మొయినాబాద్ : న్యాయ వ్యవస్థలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజేంద్రనగర్ 16వ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయ మూర్తి రుబినపాతీమా అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో న్యాయ సే
వికారాబాద్ : బాల్య వివాహాల నిర్మూళనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కోర్టు 12వ అదనపు న్యాయమూర్తి వై. పద్మ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి గుర
ఇబ్రహీంపట్నంరూరల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించుకునేందుకు వీలుంటుందని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిర అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్య
రాజేంద్రనగర్ కోర్టు న్యాయమూర్తి రుబినాఫాతిమా షాబాద్ : న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని రాజేంద్రనగర్ న్యాయమూర్తులు రుబినాఫాతిమా, సుచిత్రలు తెలిపారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిల�
పరిగి : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రేణుక అన్నారు. మంగళవారం వికార
వర్ధన్నపేట : రూ. 3లక్షలలోపు ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు న్యాయసేవా సాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చని వరంగల్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి చాముండేశ్వరీ సూచించారు. మం�