చీకట్లో వెలుగులు వెదజల్లే ఓ మొక్కను చైనా సైంటిస్టులు సృష్టించారు! ఈ విధమైన మొక్కలను రాబోయే రోజుల్లో వీధి దీపాలుగా వాడొచ్చునని వారు భావిస్తున్నారు. వెలుగులు విరజిమ్మేందుకు ఈ మొక్కలకు ఆప్టో-ఫ్లోఫర్ అనే �
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన�
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న మార్గాలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు వచ్చేలా నగరంలో ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు శ్రీకారం చుట్టారు.