‘కేవలం ఏడు ప్లాట్లు అమ్మితేనే ఎకరానికి రూ.151 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఇంకా ఉన్న వందల ఎకరాలు అమ్మితే మరెంత రావాలే. అందుకే ఆలస్యం చేయొద్దు. ఖాళీ జాగల జాబితా తీయండి., లీజులన్నీ రద్దు చేయండి. మార్కెట్లో పెట్టేద�
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్తో ప్రభుత్వానికి రూ.4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
హైదరాబాద్లో పరిశ్రమలకు లీజుపై కేటాయించిన భూముల విక్రయం ముందుకు సాగడం లేదు. వాటి సబ్లీజుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో భూముల విక్రయ ప్రక్రియ నిలిచిపోయింది.