కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్�
తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెల్లటం లేదని.. ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్తో చర్చించి సమస్యను పరిష్కరించాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.