కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రామగుండం ఎన్టీపీసీలో 2022, ఆగస్టు 22న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఎన్టీపీసీ లేబరేట్లో చేపడుతున్న నిరసన పోరాటంలో కార్మికులపై ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ జవాన్లు చే�
Harish Rao | మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు �
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సింఘు సరిహద్దుల్లో దళిత రైతు లఖ్బీర్ సింగ్ దారుణహత్యను నిరసిస్తూ యూపీ, ఉత్తరాఖండ్కు చెందిన వందలాది మంది రైతులు బుధవారం ఢిల్లీకి ర్యాలీగా వెళ్లారు. అయితే వారిని ఢిల్లీ పోలీసు�
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రైతుల నిరసన సెగ తగిలింది. హిసార్లో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.