మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం తాటికొండ గ్రామ శివారులోని భైరవగుట్టపై దాదాపు 4 వేల ఏండ్లకు పూర్వం మానవుడు తయారు చేసిన కొత్తరాతి యుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిర
చారిత్రక అవశేషాలు, ప్రాచీన కట్టడాలకు సాక్ష్యంగా విరాజిల్లుతున్నది నిజామాబాద్ జిల్లా. వేల ఏండ్ల క్రితం నుంచి ఎందరో మహారాజులు, మహావీరులకు రణక్షేత్రంగా నిలిచిందీ గడ్డ.
బుద్ధ వనం | ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన తెలంగాణలోని నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపార�
చాళుక్యుల ఆనవాళ్లు | మండలంలోని పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లు ఉన్నట్లు తాము గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ పాత దొమ్మాట గ్రామంలో బుధవ�