దని మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
అభివృద్ధి కోసం పనులు చేపట్టడం సహజం. కానీ కాంగ్రె స్ ప్రభుత్వ హయాంలో అవినీతి కోసమే పనులు అన్నట్టుగా సాగుతున్నది. సాగునీటిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రకాళీ చెరువు పూడిక పనుల వ్యవహారం ప్రభుత్వ నిధులను ఖ�
గట్టుప్పల్ తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. కాసులకు కకుర్తి పడి.. చేతులు తడిపితే చాలు.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా భూములను సృష్టించి అధికారులే విక్రయిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ వ్యాపారుల భూదాందాకు వాగులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులతో అంటకాగుతున్నట్లు ఆరోపణ