మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ కుమారుడు పార్థ్పవార్పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. రూ.1804 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని కేవలం రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ ప�
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ అరెస్టు అయిన భూ ఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
ముంబై: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పత్రాచాల్ రీడెవలప్మెంట్ స
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది.