court summons | ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో అక�
land for job scam | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది.
Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam) లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (former Union Minister Lalu Prasad Yadav), బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi's Rouse Avenue Court) స�