రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
పంట మంచి దిగుబడికి భూసార పరీక్షలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, డీఏఓ సుచరిత సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా పానగల్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వా
వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీం తో జిల్లాలోని రైతులు బోరుబావుల కింద పెద్ద ఎత్తున వరిపంటను సాగుచేస్తున్నారు. పంట సాగులో రైతు లు వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎర