‘అసైన్డ్ భూమిలో అనుచరుడి పాగా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’అలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతున్నది. బాధితులతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ కథనాన్ని సమర్థిస్తూ ఫోన్లు చేస్తున్నారు. బాధితుల�
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశా�
‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం.
ఆ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే ఏ పనీ జరుగదు.. ఏ చిన్న పనైనా బ్రోకర్లను కలవాల్సిందే.. వారు చెప్తేనే అటెండర్ నుంచి అధికారుల వరకు పనిచేస్తారు. ఇదీ ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ జరుగుతున్న