యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు, షాపులు కోల్పోయిన బాధితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వైటీడీఏ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సర్కారు అందజేసిన పరిహారంతో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించా
అడుగున ఉన్న వస్తువులు కూడా పైకి కనిపించేంత స్వచ్ఛమైన నీరు.. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రదేశం.. కొండపైకి వెళ్లకుండానే పుణ్య స్నానమాచరించేందుకు ఏర్పాట్లు.. ఇదీ యాదగిరిగుట్టలోని ‘లక్ష్మీ�