సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందువారిగూడెంలో అనాగరిక చర్య చోటుచేసుకున్నది. ఆస్తుల పంపకాల్లో వివాదం తలెత్తడంతో తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటు వేశాను.. పార్లమెంట్ ఎన్నికల్లో నా ఓటును ఎందుకు తొలగించారంటూ రాకొండ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ పోలింగ్ కేంద్రం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్�
కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.