రాష్ట్ర ఏర్పాటు తర్వాత లక్నవరం సరస్సు పర్యాటకానికి కొత్త చిరునామాగా మారింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీఎస్) తాజాగా ఇక్కడ మూడో వేలాడే వంతెనను ఏర్పాటు చేసింది. దీంతో మూడు దీవుల వర
స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో పర్యాటకం కొత్తగా రెక్కలు తొడిగింది. ముఖ్యమంత్రి సంకల్పం యాదగిరిగుట్టను క్షేత్రరాజంగా తీర్చిదిద్దింది. హరితహారంతో వనదేవత కొత్తందాలు సంతరించుకుంది. ప్రకృతి సిద్ధంగా జా
Eturnagaram Wildlife Sanctuary | ములుగు జిల్లా పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం పునః ప్రారంభమైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన పర్యావరణ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అటవీ శాఖ
ములుగు : రైతుల పాలిట కల్పతరువు.. ప్రకృతి అందాలకు నిలయమైన లక్నవరం సరస్సు జలకళను సంతరించుకుంది. గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండలా మారింది. లక్నవరం సరస్సు లోనికి 34.5 ఫీట్ల వరద నీరు చేరడంతో సరస్
ములుగు : పర్యాటక ప్రాంతం లక్నవరం వద్ద కారు బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్కు చెందిన ఆరుగురు పర్యాటకులు కారులో లక్నవరం వెళ్తున్నారు. కాగా, గోవిందరావుపేట మండలం చల్వాయి నుంచి బుస్సాపూర్ మీదు�
గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతమైన మండలంలోని లక్నవరంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సెలువు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా లక్నవరానికి చేరుకున్నారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ �
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సును ఆదివారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా పొగమంచు వీడలేదు. మబ్బుపట్టి ఉండటంతో వేలాడే వంతెనలు కొత్తందాలతో దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగ�
లాక్డౌన్ తర్వాత పర్యాటక ప్రాంతాలకు తాకిడి పర్యాటకులతో నిండిపోతున్న హరిత హోటళ్లు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బాబోయ్.. ఇదేం నరకం రా.. బయటకెళ్లకుండా ఇంట్లనే ఎన్ని రోజులుంటం.. అంటూ విసిగిపోయిన జనం ప్�