ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సును ఆదివారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా పొగమంచు వీడలేదు. మబ్బుపట్టి ఉండటంతో వేలాడే వంతెనలు కొత్తందాలతో దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించింది. గోవిందరావుపేట