లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధిన కేసులో ముఖ్య సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్ సింగ్పై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దిల్బాగ్ సింగ్ కారులో వ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్లో జరిగిన హింసాత్మక కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. అలహాబాద్ హై�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం దాదాపు 5,000 పేజీల ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్