తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులుగా పేరున్న జనరిక్ ఔషధాలను మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు తపాల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. కర్ణాటక రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ఈ మేరకు చేసిన ప్రతిపాదన అమలుప
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అడ్వకేట్ టీజే అబ్రహం బుధవారం పరువు నష్టం దావా వేశారు. సిద్ధరామయ్య తనను బ్లాక్మెయిలర్ అని నిందించారని ఆరోపిస్తూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.