AP DGP | తిరుమల లడ్డూ కేసు వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో విచారణకు ఇద్దరు ఏపీ పోలీసుల అధికారుల పేర్లను డీజీపీ ద్వారకా తిరుమలరావుప్రకటించారు.
TTD Bords | తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే దానిని అమలు చేస్తూ తిరుమల లోని ముఖ్య వీధుల్లో బోర్డులను ఏర్పాటు చేశారు.