ఎన్నికలకు ముందు కనిపించి హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తమ తరుఫున ప్రతినిధిగా ఉన్న మహేంద్ర పట్నీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు.
అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసే మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) పండుగ నేపథ్యంలో .షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే బ్రేక్ తీసుకుంది మాత్రం విశ్రాంతి కోసం అనుకుంటే పొరపాటు పడ్�
Labourer | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు (labourer) అక్కడికక్కడే మృతిచెందారు.
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
భద్రాద్రి విద్యుత్ కేంద్రం| భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని బాచింగ్ ప్లాంట్లో పడి ఓ కార్మికుడు మృతిచెందాడు.
న్యూఢిల్లీ: ఒక కార్మికుడు కష్టపడి సంపాదించి దాచుకున్న రూ.లక్ష పోగొట్టుకున్నాడు. అయితే అతడి డబ్బు సంచిని కనుగొన్న ఓ కానిస్టేబుల్ అనంతరం సేఫ్గా తిరిగి ఇచ్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప�