దేశంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఐక్యవేదిక జాక్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బుధవారం సిం�
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీపీఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం బెల్లం శివయ�