సీఎం కేసీఆర్ దృష్టికి బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని దళితుల ల్యాండ్ ఫూలింగ్ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హామీ ఇచ్చారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఆటోరంగ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో నిర్వహించిన టీఆర్ఎస్కేవీ, సీఐటీయ�