మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ �
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గులాబీ శ్రేణులు పటాక
తన పెండ్లికి సాయం చేయండంటూ నిరుపేద యువతి వాట్సాప్ ద్వారా దాతలను వేడు కుంది. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ‘పెండ్లికి సాయం చేయండి ప్లీజ్' పేరుతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు రూ.2.50 లక్షలు అందించగ