కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఉద్దాల ఊరేగింపుతో కురుమూర్తి కొండలు పులకించాయి. మంగళవారం ఉద్దాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇతర రాష్ర్టాలతో పాటు వివిధ జిల్లా నుంచి ఉదయం నుంచే భక్తుల�
కలియుగ దైవం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు బు ధవారం మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక అమావాస్య సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.