కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం నుండి పెద్దరాత్ పల్లి వరకు నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు ఎమ్మెల్యే విజయ రమణారావు మంజూరు చేయించారని కూనారంలో గ్రామస్తులు ఆదివారం సంబరా�
ఉరి వేసుకుని ఒకరు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కునారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కునారం గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన ఇంటిలో ఉరివేసుకున్నాడు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం శివారులోని సర్వే నెంబర్ 800 నుండి 854 వరకు ఉన్న సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని తప్పుగా నమోదైందని, వాటిన వెంటనే సవరించాలని అధికారులను కోరారు.