Food poison | కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బారిన పడి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు అయ్యాయి.
Police | ఓ వ్యక్తి మద్యం సేవించి తీవ్రమైన ఎండలో స్పృహ కోల్పోయి నడి రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళ్తున్న ఆసిఫాబాద్ పట్టణ ఎస్ఐ కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, సందీప్, మహేందర్ల సహాయంతో అతడికి డీహైడ్రేషన్ కాకుండా మం�