శాస్త్ర సాంకేతిక రంగాలల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ, అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది. మరోవైపు సమాజంలో ఇంకా ‘కులం’ అనే మహమ్మారి వేళ్లూనుకొని ఉండటం అత్యంత దురదృష్టకరం.
భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది. కానీ ఆధునిక కాలంలోనూ కులాలు, మతాలు అని కొట్టుకు చావడానికి కొందరు నాయకులు కారణం అవుతుండటం మన దురదృష్టం. కులాల పేరుతో ఒకరినొకరు కించపరచుకోవడం మంచిది క
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానవీయ కులవివక్ష ఘటన మన దేశ రాజ్యాంగ ఆత్మపై జరిగిన బహిరంగ దాడిగా చరిత్రలో నిలిచే ఘటన. భక్తి పేరుతో కూడిన వేడుకలో భక్తుడి కులం �
కుల ఆధిపత్యం అనేది ఒక సామాజిక, మానసిక వ్యాధి. ఇది ఆధిపత్య వర్గాలలో అహంకారాన్ని, వివక్షను, బాధితులలో మానసిక ఆందోళనను, ఆత్మన్యూనతను కలిగిస్తుంది. ఆత్మహత్యలకు, దళిత విద్యార్థులపై వేధింపులకు, సామాజిక అసమానతల�