నాగర్కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనను నిరసిస్తూ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన రజక సంఘాల జేఏసీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్, నర్సింహులు, �
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంప్హౌస్లు నీటమునుగుతున్నాయి. గత నెల నల్లగొండ జిల్లాలోని సుంకిశాల పంప్హౌస్ నీటమునిగిన విషయం మరువకముందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో (PRLI) మరో ఘటన చోటుచేసుకున్న�