ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం హెరిటేజ్ భవనంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి, అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం�
కాంగ్రెస్ పార్టీలో భువనగిరి బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నియోజకవర్గ నేతలకు పరాభవం ఎదురైంది. మొదటి నుంచీ టికెట్ ఆశించిన బీసీ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. బీసీలకు కాకుండా ఓసీకి ట�
కాంగ్రెస్లో కుంభం అనిల్ కుమార్రెడ్డి చేరికతో ఆ పార్టీలో కాక రేగింది. మళ్లీ పాత పంచాయితీలు షురూ అవుతున్నాయి. రెడ్ల పార్టీగా పేరొందిన కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఆ పార్టీ నేతలే ఆందోళన వ�
ప్రజల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి ఆదరణ ఉండడంతో కుంభం అనిల్కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు అభివృద్ధి, మ రో వైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్గా దూసుకెళ్తుండడంత�