ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో జీపీఏ10 సాధిస్తే ఉచితంగా ట్యాబ్లు అందజేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. శుక్రవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని 3 ప్రభుత్వ ప
మూసాపేట : మూసాపేటలో నవయువక యూత్ అసోసియోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవయువక యువజన స
బాలానగర్ : కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి హస్మత్పేట బోయిన్చెరువు మత్తడి వద్ద రూ. 1.19కోట్ల నిధులతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ పనులు పూర్తి అయితే ముంప