నిర్మల్ జిల్లాలో ఈ సారి కంది పండించిన రైతుకు రంది పట్టుకున్నది. వాన కాలం సీజన్లో రైతులు అం తర పంటతో పాటు ప్రత్యే కంగా కంది సాగు చేసి నప్పటికీ అధిక వర్షాలు పంట పై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. తెగుళ్లు సోకడంత
గాంధీజీ కన్న కలల సాకారం సీఎం కేసీఆర్కే సాధ్యమని, ఆ దిశగా తెలంగాణలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు ఆయన హయాంలో పురుడు పోసుకున్నాయని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి గుర్తు చేశారు.