కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్చాన్స్లర్గా సీనియర్ ఐఏఎస్ కరుణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జి వీసీలను కేయూ
కేయూ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేశ్పై వస్తున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ మంగళవారం యూనివర్సిటీకి రానున్నట్లు సమాచారం.
ఆధ్యాత్మికతతో మానసిక పరిపక్వత సాధ్యమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. సెనేట్ హాల్లో గురువారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి అధ్యక్షతన ధ్యానం, రిలాక్సేషన్, స్వచ్ఛతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో �