అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలో�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�
కేసీఆరే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురువారం కేటీఆర్ సే�
రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తామని చెప్పి, పర్సంటేజ్ ల పాలన కొనసాగిస్తున్నారని కే టీ అర్ సేనా తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ �
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర కాలం గడవకముందే అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులను ఉసురు పోసుకుంటున్నదని, రైతులు గోస పడుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ సేనా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆగ్రహం వ్య�