Brijesh Tribunal |ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలను ఇష్టారీతిన ప్రాజెక్టులను కేటాయించిన తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సూటిగా ప్రశ్నించింది. ‘నాడు మీరు చేసిందే నేడు తెలంగాణ ఆచరిస్తున్�
ప్రపంచంలో ఎక్కడా రెండు నదీ పరివాహక ప్రాంతాలు ఒకేలా ఉండవని తెలంగాణ తరఫున సాక్షిగా వ్యవహరిస్తున్న సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్.. కృష్ణా ట్రిబ్యునల్కు స్పష్టం చేశారు.