KCR | భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట
Telangana | ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకముందే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి తెలంగాణ సర్కారు ధారాదత్తం చేసింది. అప్పగించేది లేదంటూనే అప్పగించి తెలంగాణ జల హక్కులను చేజేతులా కాలరాసింది.నాగార్జునసాగర్ డ్�
KRMB | కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వ
KRMB | శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర�