తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
KRMB | రేపు కేఆర్ఎంబీ కీలక సమావేశం | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హా�
Srisailam Project | శ్రీశైలం డ్యామ్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే | శ్రీశైలం డ్యామ్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే కొనసాగుతోంది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు. బోటుపై నుంచి పరికర�
శ్రీశైలం @ 874 అడుగులు | కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వచ్చి చేరుతున్నది. శ్రీశైలం డ్యామ్కు
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
కృష్ణా నదిపై మొత్తం ఆరు నూతన ప్రాజెక్టులు సర్వేకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా ర�