గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం (Kreeda Pranganam) ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పి
గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు (Kreeda Pranganam) నిరుపయోగంగా మారాయి. సారంగాపూర్ మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్ర�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. యువత ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. �