శలాక విద్వత్ సమర్చన 9వ పురసార ప్రదాన కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లోని స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో అత్యంత ఘనంగా జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్�
సర్వ మానవ చైతన్యాన్ని వ్యక్తం చేయటం కోసం, తాత్త్విక, ఆధ్యాత్మిక, మానవత, మౌలిక మూలాల పరిరక్షణ కోసం, ప్రగతిశీల ప్రభావమైన సాహిత్య వికాసం కోసం, దానికి తోడ్పడే భాషాలీలా విలాసాల అవగాహన కోసం, తన జాతి పరంపరాభివృద్�
‘ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధానుడిటుల నా తల్లిదండ్రులిర్వురీ చెట్ల మధురఫలములు చిటిలిన మధువేనొకానొ చేకొమ్ము పాంచాలరాయ’ …అని తన ఘన వారసత్వ సంపద గురించి చెప్