ఈ పద్యం సింహాద్రి వేంకటాచార్యులు రచించిన చమత్కార మంజరి అనే మూడు ఆశ్వాసాల కావ్యం లోనిది. ఇటీవల హన్మకొండలో ఒక సాహితీ సమావేశంలో పెద్దలు ఆచార్యులు డాక్టర్ కోవెల సుప్రసన్న గారు ఈ కావ్య ప్రసక్తి తెస్తూ ఈ కవి �
శలాక విద్వత్ సమర్చన 9వ పురసార ప్రదాన కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లోని స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో అత్యంత ఘనంగా జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్�
సర్వ మానవ చైతన్యాన్ని వ్యక్తం చేయటం కోసం, తాత్త్విక, ఆధ్యాత్మిక, మానవత, మౌలిక మూలాల పరిరక్షణ కోసం, ప్రగతిశీల ప్రభావమైన సాహిత్య వికాసం కోసం, దానికి తోడ్పడే భాషాలీలా విలాసాల అవగాహన కోసం, తన జాతి పరంపరాభివృద్�
‘ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధానుడిటుల నా తల్లిదండ్రులిర్వురీ చెట్ల మధురఫలములు చిటిలిన మధువేనొకానొ చేకొమ్ము పాంచాలరాయ’ …అని తన ఘన వారసత్వ సంపద గురించి చెప్