Chairman Kotnaka | క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు క్రీడలు దోహదం చేస్తాయని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట మోడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి శుక్రవారం ముగ్గుపోసి ప్రారంభించారు.