ఇన్ఫార్మర్ నెపంతో ముగ్గురిని హతమార్చి 12 మందిని అపహరించిన మావోయిస్టులు బుధవారం వారిని విడుదల చేశారు. లొంగిపోయిన మావోయిస్టు దినేశ్ మడివి బంధువులైన ముగ్గురిని మంగళవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ నెపం
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సుమారు 30 నిమిషాలుగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటన స్థలానికి అదనపు భద్రతా దళాలు చేరుకుంటున్నట్లు సమాచారం.