సింగరేణి విజిలెన్స్ అధికారులు కొత్తగూడెం కార్పొరేట్ ప్రధాన ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుజాత కార్యాలయంలో శనివారం సాయంత్రం దాడులు చేపట్టారు. డాక్టర్ �
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అవసరమైన వాటిని అందిస్తూ సింగరేణి సంస్థకు కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్షాప్ వెన్నెముకగా నిలిచింది. 85 యేండ్లుగా తన సేవలను కొనసాగిస్తున్నది.