పెన్షన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యుత్ లైన్ల మరమ్మతుల సందర్భంగా చెట్లను నరికివేయకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విన్నవించారు. ఈ మేరకు సో
ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా, డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. రైతుల అవ�