మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రోండో రోజూ వరద ఉధృతి కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి భారీగా వరద వచ్చి చ�
కుమ్రం భీం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. మూడేళ్లుగా ప్రాజెక్టు కట్టకు పగుళ్లు తేలుతుండడంతో కట్ట బలహీన పడుతున్నది. వర్షాలతో కట్ట కుంగిపోవడంతో సైడ్ వాల్ కూలిపోయింది.
జిల్లాలో కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన యాసంగి సాగు, ఈయేడాది తగ్గుముఖం పట్టింది. గత యాసంగి సీజన్లో దాదాపు 43 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈ యేడాది 40 వేల ఎకరాల్లో సాగు ఉంటుందని అధికారులు భావించినప్ప�
కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పంటలకు అందించాల్సిన సాగునీరు వృథాగా గోదావరి పాలవుతుండగా మరో వైపు ఆయకట్టు పంటలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.