వైద్యురాలి హత్యాచార ఘటన తృణమూల్ కాంగ్రెస్లో ముసలం పుట్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించడంతో పాటు అరకొరగా చర్యలు తీసుకున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జవవహర్ సిర్కార్ రాజ
కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఇండి�