ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2003 నుంచి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. 2009లో జీవో నెం 26ను జారీ చేస్తూ.. రిజర్వేషన్ వినియోగించుకొని పదోన్నతి పొందిన క్యాడర్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద
తెలంగాణ విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడెపాక కుమారస్వామి, ముత్యం వెంకన్న గౌడ్ బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ప్రమోషన్లను సమీక్షించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని విద్యుత్త�