బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని బాపన్చెరువుతండా, బుర్రితం�
కోస్గి డిపో నుంచి ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ ప్రజల కల సాకారం కోసమే కోస్గిలో బస్ డిపోను ప్రారంభించామని ఆయన స్పష్టం చేశా
మాటలు చెప్పే నాయకులకు నమ్మకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమగ్నాపూర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భ�